పహల్గామ్ దాడి: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద దాడితో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి 🇮🇳

పహల్గామ్ బైసరన్ లోయలో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఘటన యుద్ధ సూచనలుగా మారుతుందా? వివరాలు ఇక్కడ చూడండి.

పహల్గామ్ దాడి: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద దాడితో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి 🇮🇳
Asianet News Telugu
13.8K views • Apr 26, 2025
పహల్గామ్ దాడి: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద దాడితో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి 🇮🇳

About this video

Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ బైసరన్ లోయ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పరస్పరం ఇరుదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక పాక్ హస్తం ఉందని అనుమానిస్తున్న భారత్... జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల జాడ కోసం అణువణువు గాలిస్తోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక ప్రజలు బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.<br /><br />#pahalgamattack #jammukashmir #indiavspakistan #indianarmy #india #pakistan #national #AsianetNewsTelugu<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Video Information

Views

13.8K

Duration

18:28

Published

Apr 26, 2025

User Reviews

3.8
(2)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.