పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయం: 48 గంటల్లో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలి 🚨

గుజరాత్‌లో భారీ బంగ్లాదేశీ ప్రవేశం తర్వాత భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. 48 గంటల్లో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ, సెక్యూరిటీ పెంపునకు సూచనలు. పూర్తి వివరాల కోసం చదవండి.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయం: 48 గంటల్లో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలి 🚨
Asianet News Telugu
19.2K views • Apr 26, 2025
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయం: 48 గంటల్లో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలి 🚨

About this video

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల్లో పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ విదేశీ పౌరులను గుర్తిస్తున్నారు పోలీసులు, అధికారులు. గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అక్రమంగా నివసిస్తున్న 400 మందికి పైగా విదేశీ వలసదారులను గుర్తించారు. <br /><br />#pahalgamattack #Ahmedabad #IllegalImmigrants #National #AsianetNewsTelugu <br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Video Information

Views

19.2K

Duration

4:27

Published

Apr 26, 2025

User Reviews

3.8
(3)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.