గ్లాస్ పరిశ్రమలో భారీ గ్యాస్ పేలుడు: 6 మరణాలు 🚨
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ బ్లాస్ట్ కారణంగా ఆరుగురు మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ETVBHARAT
256 views • Jun 28, 2024
About this video
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సౌత్ గ్లాస్ అనే పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని కంప్రెషర్ గ్యాస్ బ్లాస్ట్ జరిగి ఆరుగురు మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Video Information
Views
256
Duration
1:48
Published
Jun 28, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.