గుంటూరులో వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత 🚧
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరుల శాఖకు చెందిన స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు అక్రమంగా నిర్మించారని గుర్తించి కూల్చివేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ETVBHARAT
1.1K views • Jun 22, 2024
About this video
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరులశాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరుల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా 2 వేల రూపాయలు చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించేందుకు అప్పటి అధికారులు చకచకా అనుమతులు ఇచ్చేశారు. జీ ప్లస్ టు లో కార్యాలయం నిర్మించేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు.
Video Information
Views
1.1K
Duration
1:38
Published
Jun 22, 2024
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.