గుంటూరులో వైఎస్సార్‌సీపీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత 🚧

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరుల శాఖకు చెందిన స్థలంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు అక్రమంగా నిర్మించారని గుర్తించి కూల్చివేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

గుంటూరులో వైఎస్సార్‌సీపీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత 🚧
ETVBHARAT
1.1K views • Jun 22, 2024
గుంటూరులో వైఎస్సార్‌సీపీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత 🚧

About this video

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరులశాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరుల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా 2 వేల రూపాయలు చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించేందుకు అప్పటి అధికారులు చకచకా అనుమతులు ఇచ్చేశారు. జీ ప్లస్‌ టు లో కార్యాలయం నిర్మించేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు.

Video Information

Views

1.1K

Duration

1:38

Published

Jun 22, 2024

User Reviews

3.7
(1)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.