జనసేన మద్దతుతో మహిళల నిరసన: నీటి, విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు రోడ్లపై ధర్నా 🚱
శ్రీ సత్యసాయి జిల్లాలో నీటి, విద్యుత్ సమస్యలపై మహిళలు నిరసన తెలిపి, మాకు తాగు నీరు ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన పార్టీ మద్దతుతో రోడ్లపై ధర్నా చేపట్టారు.
Oneindia Telugu
1.5K views • Aug 25, 2023
About this video
Women facing water and electricity issues in Sri Satya Sai district, Andhra Pradesh | మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు.ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళలకు మద్దతుగా నిలిచిన మడకశిర జనసేన పార్టీ. <br />#apgovt <br />#apnews <br />#ysrcp <br />#madakasira <br />#andhrapradesh <br />#janasena <br />#pawankalyan <br />#Ysjagan<br /> ~ED.232~
Video Information
Views
1.5K
Duration
2:26
Published
Aug 25, 2023
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.